శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్ టైగర్' చిత్రంలోని 'చూపులతో..' అనే పాట టీజర్ విడుదలైంది. చిత్ర దర్శకుడు సంపత్నంది, కె.కె. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో 'బెంగాల్ టైగర్' ప్రేక్షకుల ముందుకురానుంది.
Wednesday 21 October 2015
డ్యాన్స్ తో అదరగొడుతున్న తమన్నా...
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్ టైగర్' చిత్రంలోని 'చూపులతో..' అనే పాట టీజర్ విడుదలైంది. చిత్ర దర్శకుడు సంపత్నంది, కె.కె. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో 'బెంగాల్ టైగర్' ప్రేక్షకుల ముందుకురానుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment