Monday 28 September 2015
నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్
నవంబర్ 5న ''బెంగాల్ టైగర్ ''రిలీజ్ రవితేజ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ 17న ఆడియోను రిలీజ్ చేసి,నవంబర్ 5న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటనలో తెలిపారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ..
Sunday 27 September 2015
అతను అంటే 'బెంగాల్' కే పులీ..!
రవితేజ మాస్ యాంగిల్ తో మరో సినిమా రాబోతుంది. రవితేజ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రంలో తమన్నా,రాశీ ఖన్నా కథానయికలు. సంపత్ నంది దర్శకత్వంలో,కె.కె. రాదామోహన్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు.see more..
Subscribe to:
Posts (Atom)